ఈ నెల 28న ఫిబ్రవరి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
ABN , First Publish Date - 2022-01-27T02:04:07+05:30 IST
ఈ నెల 28న ఫిబ్రవరి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
తిరుమల: ఈ నెల 28న ఫిబ్రవరి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపాు. ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 28న ఉదయం 9 గంటలకు రోజుకు 12 వేల చొప్పున టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 29న రోజుకు 10 వేల చొప్పున ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్ల విడుదల కానున్నట్లు కూడా పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఫిబ్రవరిలో దర్శనం టికెట్లను టీటీడీ పెంచలేదు.