నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు

ABN , First Publish Date - 2020-09-29T15:05:58+05:30 IST

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కొండపై భక్తుల తాకిడి కొనాసాగుతోంది.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని పరిమతి సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.  నిన్న శ్రీవారిని  16,733 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 5,052 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.  నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.1.41 కోట్ల ఆదాయం వచ్చింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2020-09-29T15:05:58+05:30 IST