విశాఖలో ముగ్గురు యువతులు అదృశ్యం
ABN , First Publish Date - 2020-02-18T19:06:27+05:30 IST
విశాఖ: నగరంలో ముగ్గురు యువతుల అదృశ్యం కలకలం రేపుతోంది.
విశాఖ: నగరంలో ముగ్గురు యువతుల అదృశ్యం కలకలం రేపుతోంది. మొబైల్ ఫోన్లో "మేము చనిపోతున్నాం.. మా కోసం వెతకొద్దు" అంటూ ఆ యువతులు మెసెజ్ పెట్టారు. అయితే అదృశ్యమైన ఆ ముగ్గురు యువతులు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లుగా తెలియవచ్చింది. ఈ ఘటనపై ద్వారక ఏసీపీ ఆధ్వర్యంలో మూడు పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. పూర్తి సమాచారం అందవలసి ఉంది.