దొంగ అరెస్ట్

ABN , First Publish Date - 2021-09-16T00:27:48+05:30 IST

జిల్లాలో జరిగిన చోరీ కేసులో దొంగను పోలీసులు

దొంగ అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో జరిగిన చోరీ కేసులో దొంగను పోలీసులు అరెస్ట్ చేసారు. గత నెలలో భద్రాచలం  పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో చోరీ జరిగింది. ఈ దొంగతనానికి పాల్పడిన విమల్ కుమార్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 14 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-09-16T00:27:48+05:30 IST