తెలంగాణ కథ 2020 - ‘బుగులు’

ABN , First Publish Date - 2021-11-15T06:21:46+05:30 IST

తెలంగాణ కథ-2020 ‘బుగులు’ ఆవిష్కరణ సభ నవంబరు 21 ఉ.10.30గం.లకు రవీంద్ర భారతి మినీహాలు (మొదటి అంతస్తు), హైదరాబాదులో జరుగుతుంది...

తెలంగాణ కథ 2020 - ‘బుగులు’

తెలంగాణ కథ-2020 ‘బుగులు’ ఆవిష్కరణ సభ నవంబరు 21 ఉ.10.30గం.లకు రవీంద్ర భారతి మినీహాలు (మొదటి అంతస్తు), హైదరాబాదులో జరుగుతుంది. సంగిశెట్టి శ్రీనివాస్‌, మంగారి రాజేం దర్‌, మామిడి హరికృష్ణ, కాంచనపల్లి గోవర్ధన రాజు, పసునూరి రవీందర్‌, మెర్సీ మార్గరెట్‌, వేములశ్రీనివాసులు, వెల్దండి శ్రీధర్‌ పాల్గొంటారు. 

సింగిడి


Updated Date - 2021-11-15T06:21:46+05:30 IST