మిర్చి పంట నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రులు పర్యటన

ABN , First Publish Date - 2022-01-18T22:01:59+05:30 IST

జిల్లాలోని నర్సంపేట మండలం ఉప్పల్ తండాలో మిర్చి పంట నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటటించారు.

మిర్చి పంట నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రులు పర్యటన

వరంగల్: జిల్లాలోని నర్సంపేట మండలం ఉప్పల్ తండాలో మిర్చి పంట నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటటించారు. రైతులతో మాట్లాడి సమస్యలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. మంత్రుల వెంట స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. 

Updated Date - 2022-01-18T22:01:59+05:30 IST