లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలి

ABN , First Publish Date - 2022-05-19T01:45:24+05:30 IST

లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలి

లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలి

మంచిర్యాల: జిల్లాలోని లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలి అయ్యారు. జిల్లా కేంద్రంలో వేధింపులు తాళలేక కల్యాణి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. లోన్‌యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇంఛార్జి డీసీపీ అఖిల్ హెచ్చరించారు. వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. 

 

Updated Date - 2022-05-19T01:45:24+05:30 IST