లోన్యాప్ నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలి
ABN , First Publish Date - 2022-05-19T01:45:24+05:30 IST
లోన్యాప్ నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలి
మంచిర్యాల: జిల్లాలోని లోన్యాప్ నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలి అయ్యారు. జిల్లా కేంద్రంలో వేధింపులు తాళలేక కల్యాణి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. లోన్యాప్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇంఛార్జి డీసీపీ అఖిల్ హెచ్చరించారు. వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.