మూడు బైకులు ఢీ... ముగ్గురు దుర్మరణం
ABN , First Publish Date - 2022-07-20T00:19:03+05:30 IST
జిల్లాలోని ఉట్నూరు మండలం కుమ్మరితండాలో సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 3 బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.
ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూరు మండలం కుమ్మరితండాలో సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 3 బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.