మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

ABN , First Publish Date - 2022-05-19T21:44:26+05:30 IST

మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

హైదరాబాద్: నగరంలోని కుల్సుంపుర పీఎస్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. బాబును హత్య చేసి మూసినదిలో పడేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-05-19T21:44:26+05:30 IST