తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు

ABN , First Publish Date - 2022-07-26T00:51:55+05:30 IST

తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులను నియమించారు. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేశారు. ఆరుగురు అడ్వకేట్లను కొలీజియం జడ్జిలుగా సిఫారసు చేశారు. కొత్త జడ్జిలుగా ఈ.వి.వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్, ఖాజా శరత్, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వరరావులు నియమితులయ్యారు. 

Updated Date - 2022-07-26T00:51:55+05:30 IST