మడగూడెంలో పరిస్థితి ఉద్రిక్తం

ABN , First Publish Date - 2021-07-13T22:16:02+05:30 IST

మడగూడెంలో పరిస్థితి ఉద్రిక్తం

మడగూడెంలో పరిస్థితి ఉద్రిక్తం

మహబూబాబాద్: జిల్లాలోని గంగారం మండలం మడగూడెంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోడు భూమిలో సాగుకోసం స్థానిక  ఆదివాసి రైతులు దుక్కి దున్నుతున్నారు. అయితే వారిని డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ కర్ణానాయక్ అడ్డుకోబోయాడు. దాంతో స్థానికులు కర్ణానాయక్‌పై కర్రలతో దాడి చేనశారు. ఈ దాడితో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపతున్నారు.   

Updated Date - 2021-07-13T22:16:02+05:30 IST