Varalaxmi Vratham: ప్రజలకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2022-08-05T02:31:25+05:30 IST

వరలక్ష్మీ వ్రతం (Varalaxmi Vratham) సందర్బంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై (Governor Tamili sai) శుభాకాంక్షలు ..

Varalaxmi Vratham: ప్రజలకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు

హైదరాబాద్: వరలక్ష్మీ వ్రతం (Varalaxmi Vratham) సందర్బంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై (Governor Tamili sai) శుభాకాంక్షలు తెలిపారు.  "వరలక్ష్మీ వ్రతం" వరాలను (వర) ఇచ్చే లక్ష్మీదేవికి అంకితం చేయబడిందని ఆమె చెప్పారు. వివాహిత స్త్రీలు కుటుంబ సభ్యుల శ్రేయస్సు , సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారని తెలిపారు. వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీ దేవిని ప్రార్థించడం, సంపద, భూమి, విద్య, ప్రేమ, కీర్తి, ఆనందం, శాంతి, బలం వంటి అష్ట దేవతలను పూజించడంతో సమానమని చెబుతారని తమిళి సై పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-05T02:31:25+05:30 IST