టీఆర్‌ఎస్‌ సీట్లు సగానికి సగం పడిపోయాయి: ఎల్.రమణ

ABN , First Publish Date - 2020-12-05T20:38:08+05:30 IST

టీఆర్‌ఎస్‌ సీట్లు సగానికి సగం పడిపోయాయి: ఎల్.రమణ

టీఆర్‌ఎస్‌ సీట్లు సగానికి సగం పడిపోయాయి: ఎల్.రమణ

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ సీట్లు సగానికి సగం పడిపోయాయని టీడీపీ సీనియర్ నేత ఎల్.రమణ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్‌ఎస్‌ వైఖరి ఉందని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులు ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారని చెప్పారు. టీడీపీకి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  

Updated Date - 2020-12-05T20:38:08+05:30 IST