చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ
ABN , First Publish Date - 2021-08-13T03:39:28+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబును ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబును ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు కలిసారు. పలు అంశాలపై చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్యేలు చర్చించారు. చంద్రబాబును కలిసిన వారిలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, తదితరులు ఉన్నారు.