నేడు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నిజనిర్థారణ కమిటీ

ABN , First Publish Date - 2022-01-27T14:21:09+05:30 IST

టీడీపీ నిజనిర్థారణ కమిటీ నేడు ఏపీ గవర్నర్‌ను కలవనుంది. ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ను కలవనుంది.

నేడు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నిజనిర్థారణ కమిటీ

అమరావతి: టీడీపీ నిజనిర్థారణ కమిటీ నేడు ఏపీ గవర్నర్‌ను కలవనుంది. ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ను కలవనుంది. గుడివాడలో జూదం నిర్వహించారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. కేసినోపై కరపత్రాలు, ఆధారాలను టీడీపీ కమిటీ గవర్నర్‌కు సమర్పించనుంది. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేతలు కోరనున్నారు.  

Updated Date - 2022-01-27T14:21:09+05:30 IST