సాక్షిపై ఎడిటర్స్‌ గిల్డ్‌, ప్రెస్‌ కౌన్సిల్‌కు టీడీపీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-02-19T20:15:01+05:30 IST

సాక్షిపై ఎడిటర్స్‌ గిల్డ్‌, ప్రెస్‌ కౌన్సిల్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఐటీ దాడుల వార్తలను వక్రీకరించారంటూ

సాక్షిపై ఎడిటర్స్‌ గిల్డ్‌, ప్రెస్‌ కౌన్సిల్‌కు టీడీపీ ఫిర్యాదు

అమరావతి: సాక్షిపై ఎడిటర్స్‌ గిల్డ్‌, ప్రెస్‌ కౌన్సిల్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఐటీ దాడుల వార్తలను వక్రీకరించారంటూ ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. సంబంధంలేని విషయాలను చంద్రబాబుకు ఆపాదించడం.. నైతిక విలువలు, జర్నలిజం ప్రమాణాలను దిగజారుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. నిరాధారమైన వార్తల క్లిప్పింగ్‌లు, వీడియో సీడీలను ఎడిటర్స్‌ గిల్డ్‌, ప్రెస్‌ కౌన్సిల్‌కు టీడీపీ పంపింది.  





Updated Date - 2020-02-19T20:15:01+05:30 IST