ఆత్మకూరు, కాకినాడపై చంద్రబాబు ఫోకస్.. ఇంఛార్జ్ల నియామకంపై సమీక్ష
ABN , First Publish Date - 2021-12-25T02:18:14+05:30 IST
ఆత్మకూరు, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ల నియామకంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆత్మకూరు సెగ్మెంట్ ఇంఛార్జ్గా కన్నబాబు, బొమ్మిరెడ్డి పేర్ల పరిశీలిస్తున్నారు...
అమరావతి: ఆత్మకూరు, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ల నియామకంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆత్మకూరు సెగ్మెంట్ ఇంఛార్జ్గా కన్నబాబు, బొమ్మిరెడ్డి పేర్ల పరిశీలిస్తున్నారు. కాకినాడ రూరల్ ఇంఛార్జ్ పిల్లి అనంతలక్ష్మిని టీడీపీ పక్కన పెట్టింది. కాకినాడ ఇంఛార్జ్ రేసులో సుంకర పావని, రాజశేఖర్, వాసం శెట్టి, శ్రీనివాస్గా ఉన్నట్లు తెలుస్తోంది.