గవర్నర్‌ తమిళిసైతో బీజేపీ నేతల భేటీ

ABN , First Publish Date - 2020-05-23T17:50:23+05:30 IST

గవర్నర్‌ తమిళిసైతో బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. బండి సంజయ్‌, వివేక్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి

గవర్నర్‌ తమిళిసైతో బీజేపీ నేతల భేటీ

హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసైతో బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. బండి సంజయ్‌, వివేక్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి హాజరయ్యారు. లాక్‌డౌన్‌ కాలంలో కాళేశ్వరం మూడో ప్యాకేజీ టెండర్లు పిలవడంపై ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-05-23T17:50:23+05:30 IST