కరోనా గురించి మాట్లాడితే చర్యలా?: బుద్దా
ABN , First Publish Date - 2021-05-09T08:36:49+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ కరోనా బారినపడిన బాధితులకు బెడ్లు, ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ ఇవ్వలేరని, ఆఖరికి పరిపాలన కూడా అందించలేరనే
విజయవాడ, మే 8(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్ కరోనా బారినపడిన బాధితులకు బెడ్లు, ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్ ఇవ్వలేరని, ఆఖరికి పరిపాలన కూడా అందించలేరనే విషయం ప్రజలకు అర్థమైపోయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న శనివారం ట్విటర్లో విమర్శించారు.