ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.70 లక్షల విరాళం
ABN , First Publish Date - 2020-09-19T09:04:56+05:30 IST
ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.70 లక్షల విరాళం
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు శుక్రవారం రూ.70లక్షలు విరాళంగా అందాయి. హైదరాబాద్కు చెందిన రసున్ ఎక్స్పోర్స్ట్ తరపున సంస్థ ఎండీ రవీంద్రారెడ్డి, ఆయన కుమారుడు సిద్ధార్థరెడ్డి విరాళానికి సంబంధించిన డీడీని తిరుమలలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.