Inter ఫెయిలవడంతో విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-23T16:17:23+05:30 IST

గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామ సమీపంలో నిన్న మధ్యాహ్నం రైలు కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Inter ఫెయిలవడంతో విద్యార్థి ఆత్మహత్య

Vijayawada : గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామ సమీపంలో నిన్న మధ్యాహ్నం రైలు కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు ముదిరాజ్ పాలెం గ్రామానికి చెందిన వెంకట నాగ సాయి(18)గా గుర్తించారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వటంతో వెంకట నాగ సాయి మానసిక ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated Date - 2022-06-23T16:17:23+05:30 IST