మాజీ ఫుట్‌బాలర్‌ సుర్జీత్‌ మృతి

ABN , First Publish Date - 2022-02-18T09:19:32+05:30 IST

మాజీ ఫుట్‌బాలర్‌ సుర్జీత్‌ మృతి

మాజీ ఫుట్‌బాలర్‌ సుర్జీత్‌ మృతి

కోల్‌కతా: కరోనా బారినపడిన భారత మాజీ ఫుట్‌బాలర్‌, ఈస్ట్‌ బెంగాల్‌ లెజెండ్‌ సుర్జీత్‌ సేన్‌గుప్తా (71) గురువారం మృతి చెందాడు. 1970ల్లో సుర్జీత్‌ తన డ్రిబ్లింగ్‌ నైపుణ్యంతో ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌ను అలరించాడు. 1974, 78 ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 

Updated Date - 2022-02-18T09:19:32+05:30 IST