ఏపీలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2020-10-06T20:00:46+05:30 IST

గుంటూరు: ఏపీలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసమైంది.

ఏపీలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం

గుంటూరు: ఏపీలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసమైంది. శృంగేరి మఠం సమీపంలోని ఓ కాలేజీలో ఉన్న సరస్వతీ దేవి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహంపై మద్యం పోసి.. బాటిళ్లతో దుండగులు కొట్టి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


Updated Date - 2020-10-06T20:00:46+05:30 IST