భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో ప్రేక్షకులకు ఎంట్రీ
ABN , First Publish Date - 2021-01-21T09:46:41+05:30 IST
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీ్సకు స్టేడియాల్లోకి 50 శాతం మంది ప్రేక్షకుల్ని అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది.
న్యూఢిల్లీ: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీ్సకు స్టేడియాల్లోకి 50 శాతం మంది ప్రేక్షకుల్ని అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. నాలుగు టెస్ట్ల సిరీ్సలోని తొలి రెండు మ్యాచ్లు చెన్నైలో, మిగిలినవి అహ్మదాబాద్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లకు స్టేడియంలో సగం వరకు ఫ్యాన్స్ను అనుమతించే అవకాశముందని బోర్డు అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు.