న్యాయవ్యవస్థ ప్రక్షాళనకు సీజేఐది విశేష కృషి: జస్టిస్ నాగేశ్వరరావు
ABN , First Publish Date - 2021-12-27T02:40:16+05:30 IST
న్యాయవ్యవస్థ ప్రక్షాళనకు జస్టిస్ ఎన్వీ రమణది విశేష కృషి చేస్తున్నారని జస్టిస్ నాగేశ్వరరావు కొనియాడారు.
అమరావతి: న్యాయవ్యవస్థ ప్రక్షాళనకు జస్టిస్ ఎన్వీ రమణది విశేష కృషి చేస్తున్నారని జస్టిస్ నాగేశ్వరరావు కొనియాడారు. ఒకేసారి 9 మంది సుప్రీంకోర్టు జడ్జిలను అపాయింట్ చేశారని తెలిపారు. వివిధ హైకోర్టులకు 100 మంది జడ్జిలను నియమించారని తెలిపారు. సీజేఐ ఎన్వీ రమణ నిర్ణయాలు ఆమోదకరంగా ఉంటాయని జస్టిస్ వినీత్ శరణ్ పేర్కొన్నారు. దక్షతగా పనిచేసిన వ్యక్తి సీజేఐ ఎన్వీరమణ మాత్రమేనని జస్టిస్ నరసింహ కొనియాడారు.