రేపటి నుంచి విధుల్లోకి సింగరేణి కార్మికులు

ABN , First Publish Date - 2021-12-12T01:50:05+05:30 IST

రీజినల్ లేబర్ కమిషనర్‌తో సింగరేణి కార్మిక సంఘాల

రేపటి నుంచి విధుల్లోకి సింగరేణి కార్మికులు

హైదరాబాద్‌: రీజినల్ లేబర్ కమిషనర్‌తో సింగరేణి కార్మిక సంఘాల చర్చలు ముగిశాయి. జనవరి 20న మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రేపటి నుంచి సింగరేణి కార్మికులు  విధుల్లోకి వెళ్లనున్నారు. బొగ్గు గనుల ప్రవేటీకీకరణకు వ్యతిరేకంగా కార్మికులు సమ్మె చేశారు. ప్రవేటీకీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-12T01:50:05+05:30 IST