సిద్ధిపేటలో వ్యక్తి దారుణ హత్య
ABN , First Publish Date - 2021-07-29T15:21:46+05:30 IST
జిల్లాలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు రెడ్డయ్య 45 వ్యక్తిని అతి దారుణంగా హత్య హతమార్చారు. ఈ ఘటన దుబ్బాక మండలం దుంపలపల్లి
సిద్ధిపేట: జిల్లాలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు రెడ్డయ్య 45 వ్యక్తిని అతి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.