షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై వేటు
ABN , First Publish Date - 2021-10-13T00:11:33+05:30 IST
షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై వేటు పడింది. డ్రైనేజీ గుంతలో పడి ఇద్దరు కూలీల మృతి ఘటనపై...
రంగారెడ్డి: షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యపై వేటు పడింది. డ్రైనేజీ గుంతలో పడి ఇద్దరు కూలీల మృతి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఘటనలపై మున్సిపల్ శాఖ విచారణకి ఆదేశించింది. షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్గా సైఫుల్హాకు బాధ్యతలు అప్పగించారు.