టెన్త్ పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో ఏడుగురు అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-29T23:12:28+05:30 IST

టెన్త్ పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో ఏడుగురు అరెస్ట్

టెన్త్ పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో ఏడుగురు అరెస్ట్

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో టెన్త్ పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు వెల్లడించారు. మాస్ కాపీయింగ్ కోసం పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయినవారిలో పలు కార్పొరేట్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్, ఉద్యోగులు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2022-04-29T23:12:28+05:30 IST