సంగారెడ్డి: గుంతలో పడి గుర్తుతెలియని మహిళ మృతి

ABN , First Publish Date - 2020-09-29T12:41:45+05:30 IST

జిల్లాలోని సదాశివపేటలో గల బీఎస్ఎన్ఎల్ ఆఫీసు ఎదుట గల గుంతలో పడి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది.

సంగారెడ్డి: గుంతలో పడి గుర్తుతెలియని మహిళ మృతి

సంగారెడ్డి: జిల్లాలోని సదాశివపేటలో గల బీఎస్ఎన్ఎల్ ఆఫీసు ఎదుట గల గుంతలో పడి గుర్తు తెలియని మహిళ  మృతి చెందింది. బటర్ ఫ్లై లైట్ల ఏర్పాటు కోసం ఇటీవల మున్సిపల్ అధికారులు గుంతను తవ్వించారు. అయితే అధికారులు గుంత దగ్గర హెచ్చరిక బోర్డు లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో మహిళ మృతికి మున్సిపల్ అధికారులే కారణమని  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-09-29T12:41:45+05:30 IST