AP News: దుర్గగుడిలో మూడు రోజులుగా పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-13T14:16:13+05:30 IST

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారి సన్నిధిలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

AP News: దుర్గగుడిలో మూడు రోజులుగా పవిత్రోత్సవాలు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారి (kanadurgamma temple) సన్నిధిలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజులుగా ఆలయంలో పవిత్రోత్సవాలు  జరుగుతున్నాయి.. ఈరోజు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజులు అన్ని రకాల ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశానే. రేపటి నుండి కుంకుమ పూజతో సహా  ఆర్జిత సేవల్లో పాల్గొనేలా భక్తులకు అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. 

Updated Date - 2022-08-13T14:16:13+05:30 IST