ఎటుచూసినా విషాదమే!
ABN , First Publish Date - 2021-05-09T08:46:31+05:30 IST
గుంటూరు జిల్లా తెనాలి, పరిసర గ్రామాల్లో ఎటు చూసినా కరోనాతో మరణించిన వారి ఫ్లెక్లీలే కనిపిస్తున్నాయి. వారు ఇకలేరన్న విషయాన్ని కుటుంబసభ్యులు..
గుంటూరు జిల్లా తెనాలి, పరిసర గ్రామాల్లో ఎటు చూసినా కరోనాతో మరణించిన వారి ఫ్లెక్లీలే కనిపిస్తున్నాయి. వారు ఇకలేరన్న విషయాన్ని కుటుంబసభ్యులు.. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తెలియజేస్తున్నారు. కరోనా విజృంభణతో ఆప్తులు రాలేని పరిస్థితి ఉండటంతో ఇలా ఫ్లెక్సీలతో తెలియజేస్తున్నారు. అవి చూసినవారు తమ మిత్రుడు, పరిచయస్తుడు ఇలా కరోనా మహమ్మారికి గురై మరణించాడా అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
-తెనాలి రూరల్