రాజమహేంద్రవరంలో రౌడీషీటర్ హత్య
ABN , First Publish Date - 2020-05-20T15:43:51+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం క్వారీ ఏరియా సెంటర్లో రౌడీషీటర్ అద్దేపల్లి సతీష్ దారుణ హత్యకు
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం క్వారీ ఏరియా సెంటర్లో రౌడీషీటర్ అద్దేపల్లి సతీష్ దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో సతీష్ను ప్రత్యర్థులే చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.