రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-06-29T13:52:33+05:30 IST

జిల్లాలోని చంద్రంపేట వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-కారు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని చంద్రంపేట వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-కారు ఎదురేదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని 108 వాహనంలో దగ్గర్లో ఉన్న ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-06-29T13:52:33+05:30 IST