జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-10-19T23:11:54+05:30 IST
జిల్లాలోని కావలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని,కారు....
నెల్లూరు: జిల్లాలోని కావలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని,కారు డీకొట్టింది. ముగ్గురు మృతి చెందారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు నిశ్చితార్థం కార్యాక్రమానికి వెళ్లి తిరిగి తిరుపతికి వెల్తుండగా ఈ ఘటన జరిగింది.మృతి చెందిన వారు తిరుపతి వాసులు గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.