పసిపాపను అమ్మకానికి పెట్టిన ఆర్‌ఎంపీ వైద్యుడు...తల్లి ఆందోళన

ABN , First Publish Date - 2022-07-20T18:34:26+05:30 IST

జిల్లాలోని రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌లో దారుణం జరిగింది. ఆర్ఎంపీ వైద్యుడు మనోహర్ ఓ పసిపాపను అమ్మకానికి పెట్టాడు.

పసిపాపను అమ్మకానికి పెట్టిన ఆర్‌ఎంపీ వైద్యుడు...తల్లి ఆందోళన

కొమురంభీమ్‌: జిల్లాలోని రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌లో దారుణం జరిగింది. ఆర్ఎంపీ వైద్యుడు మనోహర్ ఓ పసిపాపను అమ్మకానికి పెట్టాడు. పాపను ఇవ్వాలంటూ ఆర్ఎంపీ డాక్టర్‌ ఇంటి దగ్గర తల్లి మంజూల ఆందోళనకు దిగడంతో ఈ వ్యవహారంపై వెలుగులోకి వచ్చింది. తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో పాప బాగోగులు చూసుకుంటానని చెప్పి అమ్మేశాడని మంజుల ఆరోపించింది. మంజూలకు మద్దతుగా మహిళా సంఘాల నిరసనకు దిగాయి. 

Updated Date - 2022-07-20T18:34:26+05:30 IST