వ్యవసాయాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష
ABN , First Publish Date - 2020-04-09T01:22:37+05:30 IST
వ్యవసాయాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వ్యవసాయ కూలీలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు.
విజయవాడ: వ్యవసాయాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వ్యవసాయ కూలీలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. అరటి, టమాట, బత్తాయికి మద్దతు ధర కల్పించామని, అన్ని బజార్లు, మార్కెట్ల వద్ద ధరల పట్టిక అందుబాటులో ఉంచుతామన్నారు. హెల్ప్లైన్ నెంబర్ 08500001962 ఏర్పాటు చేశామని కన్నబాబు తెలిపారు.