కొత్తకొత్తగా..
ABN , First Publish Date - 2020-05-30T09:03:38+05:30 IST
క్రీడల పునరు ద్ధరణ తర్వాత తొలిసారిగా జరిగిన మూడ్రోజుల చెక్ రిపబ్లిక్ టెన్నిస్ టోర్నీ విల క్షణంగా సాగింది. ప్రేక్ష కులు లేని ఖాళీ ...
ప్రాగ్: క్రీడల పునరు ద్ధరణ తర్వాత తొలిసారిగా జరిగిన మూడ్రోజుల చెక్ రిపబ్లిక్ టెన్నిస్ టోర్నీ విల క్షణంగా సాగింది. ప్రేక్ష కులు లేని ఖాళీ కోర్టుల్లో ఆడడం సరికొత్తగా ఉందని వింబుల్డన్ మాజీ విజేత పెట్రా క్విటోవా తెలి పింది. షేక్ హ్యాండ్కు బదులుగా రాకెట్తో ఒకరి నొకరు అభినందించుకోవడం, లైన్ అంపైర్లు మాస్క్లు ధరించడం, బాల్బాయ్స్ లేకపోవడం.. ఇలా అంతా కొత్తకొత్తగా ఆడుతున్నట్టు ఉందని పేర్కొంది. ఈ టోర్నీ సింగిల్స్ ఫైనల్లో క్విటోవా 6-3, 6-3తో కరోలినా ముచోవాపై గెలిచి టైటిల్ అందుకొంది.