రిపబ్లిక్ డే సేల్... రిలయన్స్ ఆఫర్...

ABN , First Publish Date - 2021-01-19T21:57:32+05:30 IST

రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ డబుల బెనెఫిట్ ఆఫర్లను ప్రకటించింది. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 26 న రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ డిజిటల్ భారీ డబుల్ ఆఫర్ల ను ప్రకటించింది.

రిపబ్లిక్ డే సేల్... రిలయన్స్ ఆఫర్...

ముంబై : రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ డబుల బెనెఫిట్ ఆఫర్లను ప్రకటించింది.  వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 26 న రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ డిజిటల్ భారీ డబుల్ ఆఫర్ల ను ప్రకటించింది. ‘డిజిటల్ ఇండియా సేల్ ’ పేరుతో... భారీగా ప్రీ-బుకింగ్ ఆఫర్లు ప్రకటించింది. కొనుగోలుదారులు ఈ నెల 18-20 తేదీల మధ్య జరిగే ప్రీ-బుకింగ్ సమయంలో... తమకు నచ్చిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు సంబంధించి అడ్వాన్స్‌గా రూ. వెయ్యి చెల్లిస్తే... రూ. వెయ్యి ఆఫర్ పొందే వెసులుబాటు ఉంటుంది. వీటికి అదనంగా స్పెషల్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఉంటాయి. 


కస్టమర్లు ప్రీ-బుక్ ఆర్డర్‌లో అడ్వాన్స్‌గా రూ. 2 వేలు చెల్లిస్తే... ఈఎంఐల పై   రూ.2 వేల వరకు ఆఫర్ పొందే వీలుంటుంది. అదనపు ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ నెల 22-26 తేదీల్లో ఈ డిజిజల్ ఇండియా సేల్ జరగనుంది. ఈ ఆఫర్లను పొందాలనుకునేవారు రిలయన్స్ డిజిటల్స మై జియో స్టోర్లలో పొందవచ్చు. 

Updated Date - 2021-01-19T21:57:32+05:30 IST