కాసేపట్లో రాజ్‌భవన్‌లో తేనేటి విందు

ABN , First Publish Date - 2021-12-26T22:48:46+05:30 IST

కాసేపట్లో రాజ్‌భవన్‌లో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు తేనేటి విందు ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌

కాసేపట్లో రాజ్‌భవన్‌లో తేనేటి విందు

విజయవాడ: కాసేపట్లో రాజ్‌భవన్‌లో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు తేనేటి విందు ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్ ఇచ్చే తేనీటి విందుకు హాజరవుతారు.  ఇప్పటికే రాజ్‌భవన్‌కు సీఎం జగన్‌ దంపతులు చేరుకున్నారు. అనంతరం గుంటుపల్లిలో బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఉంటుంది. అక్కడి నుంచి కంచికచర్ల చేరుకుని రాత్రికి హైదరాబాద్‌కు తిరుగు పయనంతో ఏపీలో నేటితో సీజేఐ ఎన్వీ రమణ ముగియనుంది. 

Updated Date - 2021-12-26T22:48:46+05:30 IST