సింధు విరాళం రూ.10 లక్షలు
ABN , First Publish Date - 2020-03-27T10:08:06+05:30 IST
కరోనా నివారణ చర్యల కోసం వివిధ రంగాల ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీవీ సింధు కూడా ముందుకు వచ్చింది...
హైదరాబాద్: కరోనా నివారణ చర్యల కోసం వివిధ రంగాల ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీవీ సింధు కూడా ముందుకు వచ్చింది. ‘కొవిడ్-19ను దీటుగా ఎదుర్కొనేందుకు నా వంతు సహాయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు చెరి రూ.5 లక్షల చొప్పున ఇస్తున్నా’ అని ట్విటర్లో వెల్లడించింది.