ఫుడ్ కమిషన్ చైర్మన్గా ముగిసిన పుష్పరాజ్ పదవీకాలం
ABN , First Publish Date - 2021-06-01T08:43:48+05:30 IST
ఫుడ్ కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజ్ పదవీకాలం ముగిసింది. 65 సంవత్సరాల వయసు పూర్తైనందున సోమవారంతో ఆయన పదవి ముగిసింది
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ఫుడ్ కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజ్ పదవీకాలం ముగిసింది. 65 సంవత్సరాల వయసు పూర్తైనందున సోమవారంతో ఆయన పదవి ముగిసింది. 2017 ఆగస్టులో ఆయన ఫుడ్ కమిషన్ చైర్మన్గా నియామకం అయ్యారు.