గుంటూరు: పోషణ అభియాన్ ఉద్యోగుల ఆందోళన
ABN , First Publish Date - 2020-07-06T16:37:24+05:30 IST
గుంటూరు: స్త్రీ - శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద పోషణ అభియాన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
గుంటూరు: స్త్రీ - శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద పోషణ అభియాన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమను అన్యాయంగా ఉద్యోగుల నుంచి తొలగించిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 345 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తక్షణమే తమను ఉద్యోగాలలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.