మరోసారి పోటీలోకి దిగుతున్న ప్రొ. నాగేశ్వరరావు

ABN , First Publish Date - 2020-10-01T01:05:46+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రొ. నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి నాగేశ్వరరావు పోటీ

మరోసారి పోటీలోకి దిగుతున్న ప్రొ. నాగేశ్వరరావు

హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రొ. నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రొ. నాగేశ్వరరావు పోటీచేసి గెలుపొందారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాసేపట్లో ప్రొ. నాగేశ్వరరావు అధికారికంగా ప్రకటించనున్నారు.

Updated Date - 2020-10-01T01:05:46+05:30 IST