ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు

ABN , First Publish Date - 2021-01-14T14:11:50+05:30 IST

విశాఖ: కుర్మన్నపాలెం టోల్ గేట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు

విశాఖ: కుర్మన్నపాలెం టోల్ గేట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని 25 బస్సులపై కేసులు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, బస్సుల్లో అనుమతి లేని వస్తువులు రవాణా చేయడం, సీట్ల పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించిన బస్సులపై కేసులు నమోదు చేశారు. గురువారం తెల్లవారుజాము 5 గంటల నుంచి దాడులు చేస్తున్నట్లు ఆర్టీఏ అధికారి సృజన తెలిపారు.

Updated Date - 2021-01-14T14:11:50+05:30 IST