ప్రక్రియ మొదలైంది: సజ్జల

ABN , First Publish Date - 2021-11-11T16:52:10+05:30 IST

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..

ప్రక్రియ మొదలైంది: సజ్జల

అమరావతి(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వోద్యోగుల వేతన సవరణ (పీఆర్‌సీ) ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బుధవారమిక్కడ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేతన సవరణపై ముఖ్యమంత్రి జగన్‌తో సీఎస్‌ సమీర్‌ శర్మ చర్చిస్తున్నారని.. త్వరలోనే ప్రకటన ఉంటుందని అన్నారు. పీఆర్‌సీపై గత నెలలోనే ప్రకటన విడుదల చేయాలనుకున్నామని, కానీ వీలు కాలేదని చెప్పారు. ఇదేమీ పెద్ద అంశం కాదన్నారు

Updated Date - 2021-11-11T16:52:10+05:30 IST