ఇంటర్ స్ర్కీనింగ్ పరీక్ష వాయిదా
ABN , First Publish Date - 2021-04-17T11:48:20+05:30 IST
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ప్రతిభ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర అడ్మిషన్ల స్ర్కీనింగ్ పరీక్ష వాయిదా పడింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో
హైదరాబాద్: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ప్రతిభ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర అడ్మిషన్ల స్ర్కీనింగ్ పరీక్ష వాయిదా పడింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు.