120 సీట్లలో కనీసం డిపాజిట్లు రాని బీజేపీ...: పొన్నం ప్రభాకర్

ABN , First Publish Date - 2022-08-06T23:36:29+05:30 IST

120 సీట్లలో కనీసం డిపాజిట్లు రాని బీజేపీ...: పొన్నం ప్రభాకర్

120 సీట్లలో కనీసం డిపాజిట్లు రాని బీజేపీ...: పొన్నం ప్రభాకర్

సిద్దిపేట: హుస్నాబాద్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ముఖాముఖి ద్వారా కలిసి ధైర్యం నింపడం కోసమే 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఈ పాదయాత్ర చేపడుతున్నానని తెలిపారు. అందరి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుందన్నారు. 120 సీట్లలో కనీసం డిపాజిట్లు రాని బీజేపీ ఉప ఎన్నికల ద్వారా అవి వివేకంతో  రాష్ట్రంలో ఎదగాలని చూస్తుందని విమర్శించారు. కనీసం రైతులు, చేనేత కార్మికులు ఈ ప్రాంతానికి చెందిన గౌరవెల్లి భూ నిర్వాసితులు ఇబ్బంది పడుతుంటే భాగ్యలక్ష్మి టెంపుల్‌కే బండి సంజయ్ పరిమితం అయ్యారు తప్ప వారితో ఎలాంటి ఉపయోగం లేకుండ పోయిందన్నారు. 








Updated Date - 2022-08-06T23:36:29+05:30 IST