ట్రాక్టర్లని సీజ్ చేయడానికి వెళ్లిన పోలీసులకు చుక్కెదురు
ABN , First Publish Date - 2020-09-29T16:02:48+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రామనుజపురం గ్రామంలో ఇసుక ట్రాక్టర్లని సీజ్ చేయడానికి వెళ్లిన పోలీసులకి చుక్కెదురైంది.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రామనుజపురం గ్రామంలో ఇసుక ట్రాక్టర్లని సీజ్ చేయడానికి వెళ్లిన పోలీసులకి చుక్కెదురైంది. సీజ్ చేసిన ట్రాక్టర్లని స్టేషన్కి తరలిస్తుండగా ట్రాక్టర్ల డ్రైవర్లు, గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డీబీలు ఉండి కూడా ట్రాక్టర్లు సీజ్ చేయడం ఏమిటని డ్రైవర్లు ప్రశ్నించారు. డీడీల సమయం మించిపోవడంతో ట్రాక్టర్లని పోలీసులు సీజ్ చేశారు.