కోడిపందాలపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2022-01-26T02:19:17+05:30 IST

జిల్లాలోని కొవ్వూరు ఎరీనమ్మ ఘాట్ వద్ద కోడిపందాల

కోడిపందాలపై పోలీసుల దాడి

పశ్చిమ గోదావరి: జిల్లాలోని కొవ్వూరు ఎరీనమ్మ ఘాట్ వద్ద కోడిపందాల స్థావరాలపై స్పెషల్ బ్రాంచ్, పట్టణ పోలీసులు దాడి చేశారు. 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి లక్షా 46 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఏడు సెల్ ఫోన్లు, రెండు కోళ్లు, మూడు బైకులను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-26T02:19:17+05:30 IST